సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

5, మార్చి 2023, ఆదివారం

క్షీణ యుగము

క్షీణ యుగం 1775 నుండి 1875 వరకు

కంకటి పాపరాజు విష్ణు మాయ విలాసం అనే యక్షగానం,
 ఉత్తర రామాయణం అనే మహాకావ్యం రాశారు.
మదన గోపాల స్వామి కి అంకితం ఇచ్చాడు.

పుష్పగిరి తిమ్మన 18వ శతాబ్దం కి చెందిన వాడు కవిత్ర బిరుదు ఇతని రచనలు సమీర కుమార విజయం అనే పురాణం సుభాషిత త్రిశతి అనువాదం శతకం అసలు వీరి రచనలో చిత్ర కవిత్వం ప్రదర్శించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

విద్యా హక్కు (RTE) చట్టం, 2009 యొక్క ప్రధాన లక్షణాలు

విద్యా హక్కు ( RTE) చట్టం , 2009 యొక్క ప్రధాన లక్షణాలు భారతదేశంలోని 6 నుండి 14 సంవత్సరాల వయస్సు గల పిల్లలందరికీ ఉచిత మరియు నిర్బంధ ...