సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

30, డిసెంబర్ 2022, శుక్రవారం

తెలుగు దళిత కథ వార్షిక 2020 "తొండం బొక్కెన"KP Ashok kumar

జై బీములు మిత్రులందరికీ జంబూ శెనార్థులు.

ప్రసిద్ధ విమర్శకులు గౌరవనీయులు కేపీ అశోక్ కుమార్ అన్నగారు తెలంగాణ సాహిత్య అకాడమీ మాసపత్రిక పునాసలో తొలి తెలుగు దళిత కథా వార్షిక తొండబోక్కెనపై తన అమూల్యమైన విశ్లేషణను అందించారు.

 వారికి జంబు సాహితి తరపున సిర్ర చిటికెన పుల్లతో చాటింపు చేసి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.

 జయహో కే పి అశోక్ కుమార్ అన్న.

మీ  అభిప్రాయాలను కామెంట్ రూపంలో రాస్తారని ఆశిస్తున్నాం.

జంబూ సాహితీ


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

"సంస్కృతంతో తెలుగు కాలరాయొద్దు"

"సంస్కృతంతో తెలుగు కాలరాయొద్దు"  వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉన్న తెలుగు భాషను కాదని ఇంటర్మీడియట్ స్థాయిలో సంస్కృతాన్ని తెలుగు స్థానంల...